Category : Telangana
నల్గొండలో పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష..
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులుకు పోక్సో న్యాయస్థానం కఠిన తీర్పు వెలువరించింది. 2019లో మైనర్ బాలికను ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించిన...
విధ్వంసం తప్పదా..? “మోంధా” తుఫాను ఆందోళన!
అమరావతి:రాష్ట్రంపై “మోంధా” తుఫాను గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో వేగంగా తీవ్రరూపం దాల్చిన ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో...
RTCలో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే గడువు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వెయ్యి డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (మెకానిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే, ఆసక్తిగల...
హనుమకొండలో దారుణం! ఏంటో తెలుసా..?
హనుమకొండ జిల్లా న్యూశాయంపేటలో జరిగిన ఘటన స్థానికులను కలవరపరుస్తోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 7 ఏళ్ల శ్రీజ అనే బాలికపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసిన కుక్కలతో...
రియల్ ఎస్టేట్ పేరుతో కోటి రూపాయల ఘరానా మోసం..
హనుమకొండ: మంచిర్యాల జిల్లాకు చెందిన రామిడి సంపత్ రెడ్డి పై రియల్ ఎస్టేట్ మోసం కేసు నమోదైంది. 🔹 సమాచారం ప్రకారం, 2021లో సంపత్ రెడ్డి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పి,...
పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు వచ్చేశాయ్.. ఆ రోజే లాస్ట్ డేట్!
తెలంగాణలో 2026 మార్చిలో జరగనున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు, గతంలో ఫెయిల్ అయిన వారందరికీ ఈ గడువులు...
అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు..దేశంలోనే ఫస్ట్.!
2020-21 లెక్కలు వెల్లడించిన కేంద్ర గణాంకశాఖఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మందికి రుణాలే ఆధారంఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో కర్ణాటక టాప్, ఏపీకి సెకండ్ ప్లేస్దక్షిణాదిలో అప్పుల ఊబిలో చిక్కుకున్నది 31.8% మందిఈశాన్య రాష్ట్రాల్లో కేవలం...
చరిత్రలో సువర్ణాక్షరాలు – 783 యువతకు గ్రూప్–2 నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ 783 అభ్యర్థులకు గ్రూప్–2 నియామక పత్రాలు అందజేశారు. ఒకే...
కొడుకు నిర్లక్ష్యంతో విసిగి రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి (2006–2011) తన కొడుకు ప్రవర్తనతో విసిగి, తన రూ.3 కోట్ల విలువైన ఆస్తిని...
హోంగార్డు దుర్మార్గం.. గర్భస్రావం ప్రయత్నంలో మహిళ దుర్మరణం..
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 15:ప్రేమ పేరుతో మోసపోయిన మహిళ ఓ దారుణాంతానికి గురైంది. హోంగార్డు మోసపూరిత సంబంధంతో గర్భవతిని చేసిన ఘటన శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, హోంగార్డు మధుసూదన్...

