Category : Telangana
వేములవాడలో హత్య?
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డు సమీపంలో వృద్ధుడిని పారతో తలపై కొట్టి చంపిన విషాద ఘటన నెలకొంది. మంగళవారం వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం. ఇద్దరు...
కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డితో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నేతలను ఈ సందర్భంగా సీఎం...
ఈనెల 26న తెలంగాణకు ఉపరాష్ట్రపతి రాక
హైదరాబాద్:ఏప్రిల్ 24ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు.పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి దృష్టి సారించారు.ఉపరాష్ట్రపతి...
తండ్రి కొడుకులను బలిగొన్న ఈత సరదా
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ ఆర్ కె పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి (46), అతని కుమారుడు ఓమో జయః చైతన్యానంద (9) లోయర్ మానేరు డాం తిమ్మాపూర్...
ఈనెల 22 న కెసిఆర్ బస్సు యాత్ర
హైదరాబాద్ ఏప్రిల్ 20′ లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు...
రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం – కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
భానుడి భగభగలతో ఇన్నాళ్లు అల్లాడిన ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన...
జాతీయ మానవ హక్కుల కమిషన్ లో (ఎన్ హెచ్ఆర్సి) నర్సింహులపేట ఎస్ఐ సతీష్ పై కేసు నమోదు
మహబూబాబాద్ జిల్లా : అకారణంగా ఒక పత్రిక విలేఖరి, అతని సోదరుడిపై దాడి చేసి చేతులు విరగ్గొట్టిన నర్సింహులపేట ఎస్.ఐ గండ్రాతి సతీష్ పై ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎట్టకేలకు కేసు...
తెలంగాణకు వడగాలుల ముప్పు.. నేడు, రేపు పెరగనున్న ఎండలు
హైదరాబాద్: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది..దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా...
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్...
మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం
మెదక్ ఖిలాపై కాషాయ జండా ఎగరడం ఖాయం.బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మర్కుక్ మండల పరిధిలోని బీజేపీ సీనియర్ నాయకుడు మండల మాజీ బిజెపి...

