పుదుచ్చేరికి చెందిన శాస్త్రవేత్త శ్రీలక్ష్మి నిమ్మ వాసనతోకూడిన మిరియాల వంగడాలను రూపొందించారు.మిరియాల మొక్కలు నాటిన ఏడో సంవత్సరంలో దిగుబడి ఇస్తాయి. తాను సృష్టించిన రకం మాత్రం రెండేళ్లలోపే దిగుబడి ఇస్తుందని ఆమె వివరించారు. వాటి కాయలు, ఆకుల నుంచి నిమ్మకాయ వాసన వస్తుందన్నారు.సాధారణ మిరియాల కన్నా అధిక కారం ఉంటాయని పేర్కొన్నారు.

previous post