Tv424x7
Andhrapradesh

కొత్త వంగడాన్ని సృష్టించిన మహిళా శాస్త్రవేత్త

పుదుచ్చేరికి చెందిన శాస్త్రవేత్త శ్రీలక్ష్మి నిమ్మ వాసనతోకూడిన మిరియాల వంగడాలను రూపొందించారు.మిరియాల మొక్కలు నాటిన ఏడో సంవత్సరంలో దిగుబడి ఇస్తాయి. తాను సృష్టించిన రకం మాత్రం రెండేళ్లలోపే దిగుబడి ఇస్తుందని ఆమె వివరించారు. వాటి కాయలు, ఆకుల నుంచి నిమ్మకాయ వాసన వస్తుందన్నారు.సాధారణ మిరియాల కన్నా అధిక కారం ఉంటాయని పేర్కొన్నారు.

Related posts

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

TV4-24X7 News

విజయవాడలో భారీగా నగదు పట్టివేత

TV4-24X7 News

భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ : ప్రధాని మోదీ

TV4-24X7 News

Leave a Comment