Tv424x7
Andhrapradesh

పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

విజయవాడ :ఏపీలో విజయవాడలో గ్లోబల్ ఫోరం ఫర్సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (GFST) ఆధ్వర్యంలో పశుసంవర్ధక టెక్ ఏఐ 2.0 సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో రూపొందించిన డ్యాష్ బోర్డును ప్రారంభించారు. ఈ మేరకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నిరకాల పశువైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తెస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు తక్షణమే ఆస్తి, ఇంటి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

TV4-24X7 News

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి

TV4-24X7 News

నీట్ పీజీ-2025 పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం

TV4-24X7 News

Leave a Comment