Tv424x7
Andhrapradesh

పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

విజయవాడ :ఏపీలో విజయవాడలో గ్లోబల్ ఫోరం ఫర్సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (GFST) ఆధ్వర్యంలో పశుసంవర్ధక టెక్ ఏఐ 2.0 సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో రూపొందించిన డ్యాష్ బోర్డును ప్రారంభించారు. ఈ మేరకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నిరకాల పశువైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తెస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు తక్షణమే ఆస్తి, ఇంటి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఊరుకుటి గణేష్

TV4-24X7 News

సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు – ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా

TV4-24X7 News

నచికేత్, 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి..

TV4-24X7 News

Leave a Comment