Tv424x7
Andhrapradesh

ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా

అమరావతి :ఏపీలో వరుసగా పరీక్షలు వాయిదాపడుతున్నాయి. డిపార్ట్మెంట్ పరీక్షలు కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీస్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కళాశాలలకు సంబంధించిన లెక్చరర్ పోస్టుల పరీక్షలను APPSC వాయిదా వేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

Related posts

బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం: సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

TV4-24X7 News

సిపి ని మర్యాదపూర్వకంగా కలిసిన కందుల

TV4-24X7 News

మాజీ సీఎంతో వాసుపల్లి భేటీ

TV4-24X7 News

Leave a Comment