Tv424x7
National

వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త..!

సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో ఫొటో పంపి స్టెగనోగ్రఫీ అనే కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఆ ఫొటోను డౌన్లోడ్ చేయగానే ఖాతాల్లోని నగదు మాయం అవుతోంది. బైనరీ కోడ్ తొ ఉన్న ఫొటో ద్వారా మాల్వేర్ డివైజ్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మన నంబర్లకు వచ్చే OTPలూ కేటుగాళ్లకు చేరతాయి. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫొటోలు డౌన్లోడ్ చేయొద్దని, ఇమేజ్ ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్

TV4-24X7 News

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!

TV4-24X7 News

పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు ఎందుకో తెలుసా

TV4-24X7 News

Leave a Comment