Tv424x7
National

వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త..!

సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో ఫొటో పంపి స్టెగనోగ్రఫీ అనే కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ఆ ఫొటోను డౌన్లోడ్ చేయగానే ఖాతాల్లోని నగదు మాయం అవుతోంది. బైనరీ కోడ్ తొ ఉన్న ఫొటో ద్వారా మాల్వేర్ డివైజ్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మన నంబర్లకు వచ్చే OTPలూ కేటుగాళ్లకు చేరతాయి. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫొటోలు డౌన్లోడ్ చేయొద్దని, ఇమేజ్ ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

ఎస్బిఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావు

TV4-24X7 News

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

TV4-24X7 News

ఉక్రెయిన్, రష్యా మధ్య 96 మంది ఖైదీల మార్పిడి

TV4-24X7 News

Leave a Comment