రెండేళ్లలో దేశంలోని రహదారులు అమెరికాలోని రోడ్లలా మారుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సరైన రోడ్లతో లాజిస్టిక్స్ ధరలు 16%నుంచి 9శాతానికి తగ్గాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది ఎగుమతులను పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు. దీంతో వ్యవసాయం, తయారీ, సేవా రంగాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థ ఉన్న భారత్లో 1,46,000km నేషనల్ హైవేలు ఉన్నాయని చెప్పారు.

previous post