Tv424x7
Andhrapradesh

రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు: టీటీడీ

ఏపీ: చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి లేఖ రాయనున్నామని వెల్లడించింది. ఇవాళ తిరుమలలో జరిగిన టీటీడీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు పేర్కొంది. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Related posts

ఉరికిటి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా టి డి పి ఆవిర్భావ దినోత్సవం

TV4-24X7 News

జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ…?

TV4-24X7 News

సీఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ వద్ద నగర పోలీస్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

TV4-24X7 News

Leave a Comment