Tv424x7
Andhrapradesh

ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 1 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Related posts

ఏపీలో ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు

TV4-24X7 News

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..

TV4-24X7 News

విశాఖపట్నంమోడీ గారు ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా? ఏపీసిసి అధ్యక్షురాలు : వై.ఎస్ షర్మిల

TV4-24X7 News

Leave a Comment