Tv424x7
Andhrapradesh

జగన్ మిర్చి యార్డు పర్యటనపై కేసు నమోదు

ఏపీ: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేతలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా మిర్చి యార్డుకు ఆయన వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం.. ముగ్గురు అరెస్ట్

TV4-24X7 News

నేడు రేవంత్ రెడ్డి విశాఖలో పర్యటన

TV4-24X7 News

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

TV4-24X7 News

Leave a Comment