Tv424x7
Andhrapradesh

ఇంగ్లండ్‌లో ఏపీ యువకుడు మృతి

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లిన సాయిరాం (24) అనే యువకుడు మృతి చెందాడు. ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మాంచెస్టర్ నుంచి అధికారులు పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయిరాం మృతితో కోనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related posts

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

TV4-24X7 News

పవన్ అంటే వ్యక్తి కాదు.. తుఫాను జనసేన అధినేతను కొనియాడిన మోదీ

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

TV4-24X7 News

Leave a Comment