DSC అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షను 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి DSC అభ్యర్థుల తరుపున నేడు లేఖ రాశారు మల్లన్న….DSC అభ్యర్థుల వాదన సరైందేనని,వారి డిమాండ్లు న్యాయ బద్ధంగా ఉన్నాయని,అభ్యర్థుల కోరిక మేరకు పరీక్ష వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్న తీన్మార్ మల్లన్న…

previous post