Tv424x7
Telangana

వివేకా హత్య కేసు విచారణ వాయిదా

TG: వివేకా హత్య కేసు విచారణ వాయిదా పడింది. సీబీఐ కోర్టు విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. సీబీఐ అభియోగపత్రంలోనూ సాక్షిగా చూపారని దస్తగిరి లాయర్‌ చూపారు. ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు.

Related posts

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ: సుహాసిని నందమూరి ఫ్రంట్‌ రన్నర్!

TV4-24X7 News

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

TV4-24X7 News

Leave a Comment