Tv424x7
Andhrapradesh

ఖాజీపేట: ‘ప్రతి పని మాకు తెలిసి జరగాలి

కడప /ఖాజీపేట ‘పుల్లూరు సచివాలయ పరిధిలో జరిగే ప్రతి విషయం మా కనుసన్నల్లో జరగాలని ఎవరొచ్చినా వారికీ ఏ పనిచేసినా మాకు కచ్చితంగా సమాచారం ఉండాలని టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులుకు సూచించారు. మాకు తెలియకుండా ఏ పని చేయొద్దని, మా TDP నాయకులూ ఎవ్వరు వచ్చినా ఏ పని మీద వచ్చినా తప్పులు చూడకుండా పని జరగాలని సూచించారు. గత 5 సంవత్సరాలలో ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు, మీరు కూడా మేము చెప్పినట్టే చేయాలన్నారు.

Related posts

సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

TV4-24X7 News

హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదు: సునీత

TV4-24X7 News

మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

TV4-24X7 News

Leave a Comment