Tv424x7
Andhrapradesh

సీనియర్ పాత్రికేయులు బి.మురళీధర్ రెడ్డి మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

అమరావతి :-సీనియర్ పాత్రికేయులు బి.మురళీధర్ రెడ్డి మృతికి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ది హిందూ పత్రికతో పాటు పలు పత్రికల్లో ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీతో పాటు శ్రీలంక, పాకిస్థాన్ లో కూడా కరస్పాండెంట్ గా పని చేసిన మురళీధర్ రెడ్డి రిపోర్టింగ్ లో తనదైన ముద్ర వేశారని అన్నారు. మురళీధర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి విచారకరమని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts

విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ని ఘనంగా సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు

TV4-24X7 News

చంద్రబాబు రచ్చలు: వైఎస్ జగన్ & కోపై కీలక ఆరోపణలు

TV4-24X7 News

దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు!

TV4-24X7 News

Leave a Comment