Tv424x7
Andhrapradesh

ఏపీలో దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌

ఆంధ్రప్రదేశ్ : దీపం-2 పథకంలో 80.37 లక్షల ఉచిత సిలిండర్లు బుక్‌ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇందులో 62.30 లక్షల సిలిండర్లు డెలివరీ చేశామని, వారి ఖాతాల్లో రూ.463.82 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బుక్ చేసుకున్న వెంటనే పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 48 గంటల్లో రాయితీ సొమ్ము జమ చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు..

TV4-24X7 News

పాతబస్తీలో హృదయ విదారక ఘటన….ఏంటో తెలుసా…

TV4-24X7 News

విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !

TV4-24X7 News

Leave a Comment