Tv424x7
Andhrapradesh

జీవీఎంసీ కమిషనర్ ను కలిసిన గండి బాజ్జీ

విశాఖపట్నం జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండిబాజ్జీ మర్యాదపూర్వకంగా కలిశారు. జీవీఎంసీ అభివృద్ధిలో కమిషనర్ సేవలు కీలకమన్నారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలుతెలిపారు. కార్యక్రమంలో గండి వంశీ పాల్గొన్నారు.

Related posts

కోవెలమూడి రాఘవేంద్రరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన కందుల

TV4-24X7 News

తెలంగాణ వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు

TV4-24X7 News

వందేళ్లు దాటిన వాళ్లు ఇంత మంది ఉన్నారా?

TV4-24X7 News

Leave a Comment