Tv424x7
Andhrapradesh

జీవీఎంసీ కమిషనర్ ను కలిసిన గండి బాజ్జీ

విశాఖపట్నం జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండిబాజ్జీ మర్యాదపూర్వకంగా కలిశారు. జీవీఎంసీ అభివృద్ధిలో కమిషనర్ సేవలు కీలకమన్నారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలుతెలిపారు. కార్యక్రమంలో గండి వంశీ పాల్గొన్నారు.

Related posts

ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల

TV4-24X7 News

మహిళా పోలీసులతో సీఐ దేముడు బాబు సమావేశం

TV4-24X7 News

పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవ కొండయ్య స్వామి దేవాలయ నిర్మాణ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

TV4-24X7 News

Leave a Comment