Tv424x7
Andhrapradesh

జీవీఎంసీ కమిషనర్ ను కలిసిన గండి బాజ్జీ

విశాఖపట్నం జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండిబాజ్జీ మర్యాదపూర్వకంగా కలిశారు. జీవీఎంసీ అభివృద్ధిలో కమిషనర్ సేవలు కీలకమన్నారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలుతెలిపారు. కార్యక్రమంలో గండి వంశీ పాల్గొన్నారు.

Related posts

కలపాకలు ప్రాంతంలో కార్పొరెటర్ విల్లూరి భాస్కరరావు పర్యటన

TV4-24X7 News

పీలేరు పట్టణంలో బార్ అనుమతులపై మరోసారి డ్రామా…

TV4-24X7 News

ఏపీ పోలీసు అధికారులపై ఈసీకి మరోసారి బీజేపీ ఫిర్యాదు

TV4-24X7 News

Leave a Comment