Tv424x7
Andhrapradesh

మహిళా పోలీసులతో సీఐ దేముడు బాబు సమావేశం

విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళా పోలీసులు అందరితో సోమవారం సీఐ జి.డి .బాబు సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులతో మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరగకూడదని, గంజాయి మత్తు పదార్థాలను సేవించే వారి,బెల్ట్ షాప్స్ను నిర్వహించే వారి వివరాలను, మత్తు పదార్థాలను, చాలామంది యువకులు సేవించి నేరాలు చేస్తున్నారని కాబట్టి, అసాంఘిక శక్తులు వివరాలను సేకరించాలన్నారు. ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగించేటట్లుగా ఉన్నట్లయితే వారి సమాచారాన్ని తెలియజేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి నేరాలు జరగకుండా, ముందస్తు సమాచారం సేకరణ చేయాలని తగిన సహాయ సహకారాలను అందించాలన్నారు.

Related posts

మంగళగిరి పట్టణంలో భారీగా మద్యం స్వాధీనం

TV4-24X7 News

కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

TV4-24X7 News

ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న సీఎం

TV4-24X7 News

Leave a Comment