Tv424x7
Telangana

కొనసాగుతున్న సింగరేణి అధికారుల అమెరికా పర్యటన

కొనసాగుతున్న సింగరేణి అధికారుల అమెరికా పర్యటనఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ బలరాం, ఇతర అధికారుల బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం నెవాడా- అరిజోనా సరిహద్దులో ఉన్న ఐకానిక్ హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆనకట్ట మెకానిజం గురించి తెలుసుకుంటారు, ఇందులో ఒక్కొక్కటి 130 మెగావాట్ల ఉత్పత్తి చేసే 13 టర్బైన్‌ లతో పాటు 127, 68. 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు అదనపు టర్బైన్‌లు ఉన్నాయి.

Related posts

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?

TV4-24X7 News

తెలంగాణాలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్

TV4-24X7 News

భారత జట్టుకు అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

TV4-24X7 News

Leave a Comment