Tv424x7
Andhrapradesh

స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమం

విశాఖపట్నం పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కాపులప్పాడ డంపింగ్ యార్డ్ వద్ద నిర్వహించిన స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమంలో ముందుగా మొక్కలు నాటి నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా కలెక్టర్ ఎం . ఎన్.హరేంధీర ప్రసాద్, ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు,దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ కందుల నాగరాజు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు, ఎస్ ఎస్ వర్మ, సోమన్నారాయణ, డివి రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.

Related posts

పెనుయేల్ గాస్పల్ బాప్టిస్ట్ చర్చి క్రిస్మస్ వేడుకలు లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు

TV4-24X7 News

ఏ పి జె యు రాష్ట్ర ఉపాధ్యక్షలుగా పల్లి శ్రీనివాసులునాయుడు

TV4-24X7 News

Leave a Comment