Tv424x7
Andhrapradesh

శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ దేవస్థానం అభివృద్ధికి విరాళం కందుల

విశాఖపట్నం దేవస్థానం అభివృద్ధికి విరాళంబిక్కవోలు శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ పునః నిర్మాణమునకు 1,05,001 రూపాయలు దేవస్థానానికి అందించిన కందుల నాగరాజు మనవడు కందుల కాశీష్ నాథ్ పేరు మీద ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కందుల కుటుంబ సభ్యులతో పాటు మైలవరపు రామకృష్ణ రావు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Related posts

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?

TV4-24X7 News

పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ విడుదల..పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే..

TV4-24X7 News

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు…

TV4-24X7 News

Leave a Comment