Tv424x7
Andhrapradesh

దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు

ఏపీలో మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు.వ్యాపారులు,ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కావున దళారులను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దన్నారు.

Related posts

గంగుల ఏ పార్టీ తరపున బరిలో దిగానున్నాడో

TV4-24X7 News

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న వన్ టౌన్ సీఐ భాస్కరరావు

TV4-24X7 News

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో వైసిపి నుండి టీడీపీలోకి 100 మంది కార్యకర్తలు

TV4-24X7 News

Leave a Comment