Tv424x7
Andhrapradesh

విజయసాయి రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం

విశాఖకి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని ఘనస్వాగతం పలికిన 28వవార్డ్ వైస్సార్సీపీయూత్ ప్రెసిడెంట్ బంగారు భవాని శంకర్, కార్యక్రమంలో విజయసాయి రెడ్డిమాట్లాడుతూ పార్టీలో నిరంతరంగా పనిచేయాలని, ఉత్సాహంతో పని చేయాలని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మీ వెన్నంటే ఉంటానని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడికి భరోసా కల్పించడం జరిగింది.

Related posts

ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా.

TV4-24X7 News

ఎన్.టి.ఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

TV4-24X7 News

కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

TV4-24X7 News

Leave a Comment