Tv424x7
Andhrapradesh

విజయసాయి రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం

విశాఖకి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని ఘనస్వాగతం పలికిన 28వవార్డ్ వైస్సార్సీపీయూత్ ప్రెసిడెంట్ బంగారు భవాని శంకర్, కార్యక్రమంలో విజయసాయి రెడ్డిమాట్లాడుతూ పార్టీలో నిరంతరంగా పనిచేయాలని, ఉత్సాహంతో పని చేయాలని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మీ వెన్నంటే ఉంటానని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడికి భరోసా కల్పించడం జరిగింది.

Related posts

పెర్ణి నాని సీఐపై బెదిరింపు: రాజకీయ ఉద్రిక్తత

TV4-24X7 News

ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి

TV4-24X7 News

శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి పూజల పాల్గొన్న సీతoరాజు సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

Leave a Comment