Tv424x7
Andhrapradesh

విజయసాయి రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం

విశాఖకి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని ఘనస్వాగతం పలికిన 28వవార్డ్ వైస్సార్సీపీయూత్ ప్రెసిడెంట్ బంగారు భవాని శంకర్, కార్యక్రమంలో విజయసాయి రెడ్డిమాట్లాడుతూ పార్టీలో నిరంతరంగా పనిచేయాలని, ఉత్సాహంతో పని చేయాలని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మీ వెన్నంటే ఉంటానని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడికి భరోసా కల్పించడం జరిగింది.

Related posts

తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు : షర్మిల

TV4-24X7 News

యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వాయిదా

TV4-24X7 News

Leave a Comment