Tv424x7
Andhrapradesh

35 వ వార్డు లో అభివృద్ధి నిధులతో శంకుస్థాపన

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గ 35 వ వార్డు పరిధిలో ఆయిల్ మిల్ రోడ్డు అక్షరాల 35 లక్షల 50 వేల రూపాయలు జీవీఎంసీ కార్పొరేటర్ వార్డు అభివృద్ధి నిధులతో శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జివర్యులు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతo రాజు సుధాకర్ 35 వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చ రామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా రోడ్డు శంఖు స్థాపన ప్రారంభం అయింది కూటమి నాయకులు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది వారు మాట్లాడుతూ గత పాలకులు గత ప్రభుత్వంలో అభివృద్ధిని గాలికి వదిలేసి దోచుకోవడంలో ముందున్న రని వాసుపల్లి గణేష్ కుమార్ కక్ష సాధింపు చర్యలకు సమాధానం ఈ అభివృద్ధి అని చెప్పడం జరిగినది కార్యక్రమంలో 35 వార్డ్ టిడిపి వార్డు ప్రెసిడెంట్ బొచ్చ రామిరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related posts

గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి…

TV4-24X7 News

ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు: ప్రకాశ్ రాజ్

TV4-24X7 News

అమెరికా రసాయన దాడి ప్రభావం లేదు, డోర్‌లో కరెంట్ ఉంది.. డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకమైన కారు గురించి ప్రత్యేక విషయాలు..

TV4-24X7 News

Leave a Comment