Tv424x7
Andhrapradesh

ఏపీ లిక్కర్ స్కాంలో ఈ ముగ్గురే కీలక నిందితులు

అమరావతి :ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్ కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు.

Related posts

వన్ టౌన్ పరిధిలో వున్న రౌడీ షీటర్ లకు కౌన్సెలింగ్ ఇస్తున్న సౌత్ ఏసీపీ త్రినాధరావు

TV4-24X7 News

చింతలపూడి ఎత్తిపోతల ద్వారా 2.15 లక్షల ఎకరాలకు నీరు..

TV4-24X7 News

భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ : ప్రధాని మోదీ

TV4-24X7 News

Leave a Comment