Tv424x7
Andhrapradesh

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త..

అమరావతి :ఏపీలో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ (MLCC) యాప్ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో చెల్లించిన వెంటనే మొబైల్కు మెసేజ్ వస్తుంది. వాయిదా చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts

ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

TV4-24X7 News

రోడ్డుపై ఆక్రమణలు తొలగించి గుంతలు పూడ్చిన పోలీసులు రోడ్డు ప్రక్క వ్యాపారులు ట్రాఫిక్ సమస్యపై సహకరించాలి సిఐ రేవతమ్మ

TV4-24X7 News

విశాఖ రెడ్ క్రాస్ సొసైటీ లో స్వర్గీయ పంపాన రవిశంకర్ దశ కర్మ జ్ఞాపకార్థం అన్న సమారాధన

TV4-24X7 News

Leave a Comment