Tv424x7
Andhrapradesh

జగన్ కు హాని కలిగేలా ప్రవర్తించను: విజయసాయి

ఏపీ: వైసీపీ అధినేత జగన్కు వ్యతిరేకంగా తాను తిరుపతి, వైజాగ్ లో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ విజయసాయి ఖండించారు. ‘జగన్ కు వ్యతిరేకంగా నేనెక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలానే కానీ ఆయనకు హాని కలిగేలా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. నేను రాజకీయాల్లో లేను. ఎవరితో నాకు శత్రుత్వం లేదు. నేనేం మాట్లాడాలనుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా’ అని ట్వీట్ చేశారు.

Related posts

తప్పు చేశాను… నన్ను క్షమించండి: తిరుమల శ్రీవారి దర్శనానంతరం భక్తుడి క్షమాపణ

TV4-24X7 News

10 నుంచి 12 వరకు గోకులాల ప్రారంభోత్సవాలు

TV4-24X7 News

రెడ్ బుక్ కేసు విచారణలో కీలక అప్ డేట్

TV4-24X7 News

Leave a Comment