Tv424x7
National

హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు

హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. 6 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Related posts

రాజ్యసభకు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్?

TV4-24X7 News

పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!

TV4-24X7 News

సైబర్‌ నేరాలు పెరుగుతున్న వేళ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

TV4-24X7 News

Leave a Comment