Tv424x7
Andhrapradesh

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

సీఎం చంద్రబాబు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సమీక్ష నిర్వహించి,ఆగస్టు 15 నుండి ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఉంటుందని,రాయితీ వివరాలతో టికెట్లు జారీ చేయాలని చెప్పారు. ఆర్టీసీ కొత్తగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులనే కొనుగోలు చేయాలని బస్ స్టేషన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

Related posts

5.3 కోట్ల మోసం కేసులో ఐఆర్డీఏఐ అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు..

TV4-24X7 News

చంద్రగూడెం లో, పేకాట శిబిరంపై మెరుపుదాడి నిర్వహించిన,మైలవరం ఎస్ ఐ.కే సుధాకర్

TV4-24X7 News

కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి

TV4-24X7 News

Leave a Comment