Tv424x7
Telangana

నిజామాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

జక్రాన్ పల్లి మండలం పడకల్ జాతీయ రహదారి 44 దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి

సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Related posts

గోదావరికి ఉద్ధృతి.. మంత్రి పొంగులేటి సమీక్ష

TV4-24X7 News

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాతావరణం హాట్ టాపిక్ అవుతోంది.!!

TV4-24X7 News

Leave a Comment