రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో చూసి చూడనట్లు వదిలేస్తున్న హైడ్రా
మణికొండ జాగీరులో సర్వే నెంబర్ 187లో స్థలాన్ని కొన్న ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్ రావు
ఆ తర్వాత భూమిని తన సోదరుడు శ్రీమన్నారాయణకు బదలాయిం
పుసర్వే నెంబర్ 187లో బుల్కాపూర్ నాలా ఉండగా దానిని పూడ్చేసి కబ్జా
ఇప్పుడు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వీరి సంస్థ టీం 4 లైఫ్ స్పేసేస్ ఆర్కా ప్రాజెక్టు
రేవంత్ రెడ్డి, దామరచర్ల జనార్ధన్ రెడ్డి టీడీపీ మిత్రులు కావడంతో హైడ్రా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న స్థానికులు.