Tv424x7
Telangana

బాబాయ్’తో కలిసి తల్లిని హత్య చేసిన కుమార్తెలు

పరవాడ మండలం బాటజంగాలపాలెం సమీపంలో ఈనెల 14న లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్న బి.సంతు(37) కుటుంబానికి చెడ్డ పేరు తెస్తోందని ఆమె మరిది మురళీధర్, మృతురాలి కుమార్తె అనూష, చిన్న కుమార్తె(15) కలిసి గొంతు నులిమి హత్య చేసినట్లు SP తుహీన్ సిన్హా తెలిపారు. మృతదేహాన్ని కారులో బాటజంగాలపాలెం తీసుకువెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వెల్లడించారు.

Related posts

పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి – గవర్నర్ తమిళిసై

TV4-24X7 News

హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం

TV4-24X7 News

కొయ్యడ వెంకటేష్ ని . కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినియామక పత్రం

TV4-24X7 News

Leave a Comment