Tv424x7
Telangana

కేంద్ర మంత్రితో సమావేశంకానున్న భట్టి విక్రమార్క.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలవనున్నారు.

ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి.. అందుకు సంబంధించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రికి సమర్పించనున్నారు.

Related posts

నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం

TV4-24X7 News

రుణమాఫీతో రైతులను మోసంచేస్తోంది: కేటీఆర్

TV4-24X7 News

సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే

TV4-24X7 News

Leave a Comment