Tv424x7
Andhrapradesh

ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా…

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, IPS గారు, ముస్లిం సోదర–సోదరీమణులకు “మిలాద్-ఉన్-నబీ” పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా పేర్కొన్నారు:

“మహమ్మద్ ప్రవక్త గారి జీవితం మానవ జాతికి ఆదర్శప్రాయమైనది. ఆయన బోధించిన ప్రేమ, సోదరభావం, సామరస్యం ప్రజలందరికీ మార్గదర్శకంగా నిలవాలి. మిలాద్-ఉన్-నబీ పర్వదినం ప్రజల్లో ఐక్యత, సహనం, కరుణ మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

Related posts

ఘనంగా అష్టదళ పద్మారాధన

TV4-24X7 News

ఏపీలో త్వరలో ఉచితంగా ఇసుక

TV4-24X7 News

శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి దంపతులు కి ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం

TV4-24X7 News

Leave a Comment