తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, IPS గారు, ముస్లిం సోదర–సోదరీమణులకు “మిలాద్-ఉన్-నబీ” పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా పేర్కొన్నారు:
“మహమ్మద్ ప్రవక్త గారి జీవితం మానవ జాతికి ఆదర్శప్రాయమైనది. ఆయన బోధించిన ప్రేమ, సోదరభావం, సామరస్యం ప్రజలందరికీ మార్గదర్శకంగా నిలవాలి. మిలాద్-ఉన్-నబీ పర్వదినం ప్రజల్లో ఐక్యత, సహనం, కరుణ మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

