Tv424x7
Andhrapradesh

విశాఖలో ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు.

ఈరోజు విశాఖలో అకస్మాత్తుగా పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం జోరున కంభించింది. డేగ – నావెల్ డాక్యార్డ్ మధ్యలో గల ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ఆయిల్ టాంకర్ పై పిడుగు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందిన సమాచారం మేరకు తక్షణమే పోలీసు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు.

Related posts

సిద్ధం’ అని నువ్వు అనడం కాదు… నిన్ను దించడానికి మేం ‘సిద్ధం’గా ఉన్నాం: చంద్రబాబు

TV4-24X7 News

రైతుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ ముఖ్య సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి

TV4-24X7 News

తరగతి గదిలో విద్యార్థిని పై అత్యాచారం

TV4-24X7 News

Leave a Comment