Tv424x7
National

వినాయక నిమజ్జనాల్లో 22 మంది మృతి!

మహారాష్ట్రలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి, వరదల్లో కొట్టుకుపోయి మొత్తం 22 మంది మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Related posts

జాబ్ అలర్ట్ – 10th ఉంటే చాలు అంట….

TV4-24X7 News

దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

TV4-24X7 News

ఐబొమ్మ పాత పోస్ట్‌ను కొత్తదిగా చూపిస్తున్న మీడియా ఛానల్స్

TV4-24X7 News

Leave a Comment