Tv424x7
National

సింగపూర్‌లో భారతీయ యువకుల వేశ్యలపై దాడికి కఠిన శిక్షసింగపూర్

వేసవి సెలవులు ఎంజాయ్ చేసేందుకు సింగపూర్ వెళ్లిన ఇద్దరు భారతీయ యువకులు, వేశ్యలపై దాడి చేసి హోటల్ రూమ్‌లో చోరీ చేసిన ఘటనలో 5 సంవత్సరాలు 1 నెల జైలు శిక్ష మరియు 12 బెత్తం దెబ్బలు సింగపూర్ కోర్టు విధించింది.

పోలీసుల సమాచారం ప్రకారం, డైసన్ (23) మరియు రాజేంద్రన్ (27) ఏప్రిల్ 24న సింగపూర్ చేరారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా వేశ్యల దగ్గరికి వెళ్లి, డబ్బుల కోసం దాడి చేసి, హోటల్ రూమ్‌లో చోరీ చేశారు.

అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరు చేయగా, వారి దగ్గర డబ్బులు లేనందుననే ఈ చర్య చేసింది అని తెలిపారు.

సింగపూర్‌లో హింస, చోరీ వంటి క్రైమ్‌లకు అత్యంత కఠిన చట్టాలు ఉన్నాయని పోలీసులు గుర్తు చేశారు

Related posts

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

TV4-24X7 News

దేశ వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు సగటున 5% పెరగనున్నాయి.

TV4-24X7 News

వినాలనుకొన్నదే వింటారు!

TV4-24X7 News

Leave a Comment