Tv424x7
National

వలపు వలలో పడి.. రక్షణ రహస్యాలు పాక్‌కు చేరవేసిన వ్యక్తి అరెస్ట్!

రాజస్థాన్‌లో ఆల్వార్‌కు చెందిన మంగత్ సింగ్‌ను భారత రక్షణశాఖ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశానని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు.

ఆయనపై పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI కోసం పని చేసినట్టు ఆరోపణ.

మంగత్ సింగ్ “ఇషా శర్మ” అనే పాకిస్తాన్ మహిళా హ్యాండ్లర్ హనీట్రాప్ ద్వారా ప్రభావితమై, సున్నితమైన రక్షణ సంబంధ సమాచారాన్ని పంపించినట్లు దర్యాప్తు వెల్లడించింది.

కేసు భారత ప్రభుత్వ గోప్యతా చట్టం, 1923 ప్రకారం నమోదు చేసి, CID గూఢచార విభాగం విచారణ చేపట్టింది.

Related posts

ఆపరేషన్‌ సిందూర్‌’.. ఇంతటితో ఆపొద్దు: నేవీ ఆఫీసర్‌ భార్య హిమాన్షి

TV4-24X7 News

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

TV4-24X7 News

కేరళలో ‘సిఎం విత్ మి’ కేంద్రం!!

TV4-24X7 News

Leave a Comment