Tv424x7
Andhrapradesh

ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు

ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి మరో ముఖ్యమైన పురోగతి.వైఎస్ జగన్ ప్రభుత్వం కాలంలో స్థాపించిన కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి.

జాతీయ వైద్య మండలి (NMC) మొత్తం ఐదు కాలేజీలకు 60 పీజీ సీట్లు అనుమతించింది.

🔸 మచిలీపట్నం – 12 సీట్లు

🔸 నంద్యాల – 16 సీట్లు

🔸 విజయనగరం – 12 సీట్లు

🔸 రాజమండ్రి – 16 సీట్లు

🔸 ఏలూరు – 4 సీట్లు

ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం కాలేజీలు నిర్మించలేదనే ఆరోపణలను ఈ నిర్ణయం తిప్పికొట్టినట్టైంది.

ఇప్పటికే ప్రతి కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైన నేపథ్యంలో, ఇప్పుడు పీజీ సీట్లు కూడా లభించడం వైద్య విద్యకు పెద్ద ఊతం ఇవ్వనుంది.

వైద్య రంగంలో నాణ్యతా అభివృద్ధికి ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

పెనుయేల్ గాస్పల్ బాప్టిస్ట్ చర్చి క్రిస్మస్ వేడుకలు లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్రలు చేయాలి: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

లోక్‌సభతోపాటే ఏపీ ఎన్నికలు.. అప్పటికల్లా పోలింగ్!

TV4-24X7 News

Leave a Comment