Tv424x7
Andhrapradesh

యాదాద్రి ప్రాజెక్టుపై న్యాయవిచారణకు సీఎం రేవంత్‌ ఆదేశం

విద్యుత్‌ రంగంపై అసెంబ్లీలో వాడీ వేడిగా చర్చ కొనసాగుతోంది. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సభాపతిని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి ప్రాజెక్టుతోపాటు ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వాడకంపైనా ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు.

Related posts

అమరావతి: వైఎస్‌ జగన్‌ కీలక పార్టీ సమావేశానికి అధ్యక్షత

TV4-24X7 News

స్విమ్మింగ్ పూల్‌లో విద్యార్థుల మునింపు, ఇద్దరు మృతి..

TV4-24X7 News

. ఏపీలో 8 జిల్లాలకు నిధులు మంజూరు

TV4-24X7 News

Leave a Comment