Tv424x7
Andhrapradesh

CM జగన్ కాన్వాయ్పై రాయితో దాడి

AP: సీఎం జగన్ కాన్వాయ్పై ఓ వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పులివెందుల పర్యటనలో సీఎం కాన్వాయైపై గురిజాలకు చెందిన దివ్యాంగుడు అప్పయ్య రాయి విసిరాడు. అది ఇంటెలిజెన్స్ డీఎస్పీ వాహనంపై పడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. పింఛనుకు దరఖాస్తు చేసుకుని 4 నెలలైనా రాకపోవడంతోనే రాయి విసిరినట్లు తెలుస్తోంది.

Related posts

స్థానిక ప్రజలతో ముఖా- ముఖి కార్యక్రమం వన్ టౌన్ ఎస్ ఐ లక్ష్మణరావు

TV4-24X7 News

నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ

TV4-24X7 News

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్‌

TV4-24X7 News

Leave a Comment