Tv424x7
Andhrapradesh

ముస్లింల పురోగతి సమావేశం… ముస్లింల కోసమా? లేక ఒక రాజకీయ పార్టీ‌ కోసమా..?

మోటివేషన్ మీటింగ్… రాజకీయ రంగు పులుముకుందా?*మైదుకూరు పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ముస్లింల పురోగతి పేరుతో ఏర్పాటు చేసిన మోటివేషన్ మీటింగ్లో…ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలికేలా… బ్రదర్ సిరాజ్ వ్యాఖ్యలు చేశారని… తీవ్రంగా వ్యతిరేకిస్తున్న… నియోజకవర్గ పరిధిలోని పలు మసీదు కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.మోటివేటర్… బ్రదర్ సిరాజ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా… మైదుకూరు పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు పాలమాబు నివాసం వద్ద… పార్టీలకు అతీతంగా… విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు

.*ఈ సమావేశంలో పాల్గొన్నవారు…తాహీర్ హుస్సేన్… దువ్వూరు, హష్మీ మస్జీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్… వనిపెంట, జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షులు నాయబ్ రసూల్… ఖాదర్ పల్లె, ఖాదరియా మస్జీద్ కమిటీ అధ్యక్షులు అక్బర్ వలి,చాపాడు, నూర్ ఏ మస్జిద్ కమిటీ అధ్యక్షులు పాలమాబు, మైదుకూరు పట్టణ మైనారిటీ నాయకులు షేక్ అక్బర్.,మైదుకూరు పట్టణ మైనారిటీ నాయకులు హుస్సేన్ సాహెబ్ , చింతకుంట, ఇలాహి మస్జీద్ కమిటీ అధ్యక్షులు షరీఫ్, మైదుకూరు పట్టణం, మార్కెట్ మస్జీద్ కమిటీ అధ్యక్షులు

Related posts

ఎన్నికల కోడ్.. ఆధారాలు తప్పనిసరి

TV4-24X7 News

డిసెంబరు 28న ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TV4-24X7 News

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం: లోకేశ్

TV4-24X7 News

Leave a Comment