Tv424x7
Andhrapradesh

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

Related posts

పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఇకపై ఆరోగ్యశ్రీ సేవలు..

TV4-24X7 News

రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి…– బాలాజీ విద్యాసంస్థల అధినేత రవీంద్రనాథ్ రెడ్డి

TV4-24X7 News

ఏపీలో రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్: మంత్రి పార్థసారథి

TV4-24X7 News

Leave a Comment