Tv424x7
National

కేజ్రీవాల్, హేమంత్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన మెగా ర్యాలీలో ఆప్ నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌లను వెంటనే విడుదల చేయాలని, ప్రతిపక్షాల ఆర్థిక బలహీనతను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈసీని కోరారు.

Related posts

నేను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోండి.. లేదంటే తప్పకుండా పార్టీ పెడతాః

TV4-24X7 News

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

TV4-24X7 News

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు

TV4-24X7 News

Leave a Comment