Tv424x7
Andhrapradesh

పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

పిఠాపురంలో చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్ వరకు చదివిన భాస్కరరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పాదరక్షలు కుడుతూనే ఎంఏ రాజనీతిశాస్త్రంపై అధ్య యనం చేయడం విశేషం. ఆయన వద్ద రూ.20 వేల నగదు మాత్రమే ఉంది.పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts

సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్, ఒకరు మృతి.

TV4-24X7 News

అవి గంజాయి చాక్లెట్లే

TV4-24X7 News

గాయత్రి జూనియర్ కాలేజి లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment